Exclusive

Publication

Byline

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

భారతదేశం, మే 4 -- ప్రకాశం జిలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. గుడ్ల లోడ్ త... Read More


టీజీ ఐసెట్ 2025 దరఖాస్తుల గడువు పొడిగింపు - ఇలా అప్లయ్ చేసుకోండి

Telangana, మే 4 -- ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా మే 3వ... Read More


'రాజీవ్ యువ వికాసం స్కీమ్' అప్డేట్స్ - దరఖాస్తుదారులకు మరో ఛాన్స్...! వెంటనే ఇలా చేయండి

Telangana, మే 4 -- తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయ... Read More


ఏపీ పాలిసెట్ 2025 ప్రిలిమినరీ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, మే 4 -- ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ కీని డౌన్లోడ్ చేసుకో... Read More


ఏపీలో "క్రియేటర్ ల్యాండ్"కు శ్రీకారం - ప్రభుత్వం కీలక ఒప్పందం

Andhrapradesh, మే 4 -- వినోద రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోఅడుగు ముందడుగు వేసింది. రాష్ట్రంలో మొట్టమొదటి "ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ"ని అభివృద్ధి చేయడానికి ప్రముఖ సంస్థ క్రియేటివ్‌ల్యాండ... Read More


తెలంగాణ భూ భారతి పోర్టల్ - టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసింది, ఇవిగో వివరాలు

Telangana, మే 4 -- రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలను చూసే ధరణి స్థానంలో 'భూ భారతి' తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ నుంచి నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ... Read More


'అమరావతి' పునర్నిర్మాణ పనులు - రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండనుంది..?

భారతదేశం, మే 3 -- ఆంధ్రుల రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులు షురూ అయ్యాయి. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా అమరావతి పునః ప్రారంభోత్సవ కార... Read More


ఏపీ ట్రిపుల్‌ ఐటీ 2025 నోటిఫికేషన్ విడుదల - మెరిట్ ఆధారంగా సీట్లు, ముఖ్య తేదీలివే

Andhrapradesh, మే 3 -- రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి దరఖ... Read More


ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

Andhrapradesh,telangana, మే 3 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - సరికొత్తగా 'వాట్సాప్ ఫీడ్‌బ్యాక్' విధానం, ఇలా చేసేయండి...!

Tirumala,andhrapradesh, మే 3 -- భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్తగా ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఇందుకు ... Read More